సావిత్రి భాయి పూలే

సావిత్రి భాయి పూలే 
జననం 03.01.1831
మరణం : 10.03.1897
ఆమె భర్త జ్యోతిరావ్ ఫూలే

సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. 

భారతదేశంలో బాలికల కోసం మొదటి పాఠశాల ఏర్పాటుకు సహకరించిన మహిళ . సావిత్రీబాయి ఫూలే బాలికలకు విద్యను అందించడంలో మరియు సమాజంలోని బహిష్కరణకు గురైన జాతులకు విద్యను అందించడంలో ముందుంది. ఆమె భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు (1848) మరియు ఆమె భర్త జ్యోతిరావ్ ఫూలేతో కలిసి బాలికల కోసం పాఠశాలను ప్రారంభించింది.

సావిత్రి భాయి పూలే జీవిత చరిత్ర  కోసం క్లిక్ చేయండి click here

No comments: