04.2025 వరకు ఒంటిపూట నడిపించాలంటూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది
దీని ప్రకారం SSC పరీక్షలు నడిచే పాఠశాలలు మినహా మిగిలిన అన్ని పాఠశాలలు క్రింది టైం టేబుల్ పాటిస్తాయి
ఉదయం 7.45. మొదటి గంట
7.50 - 8.00 ప్రేయర్
8.00 నుండి 12.30 వరకు కరికులం క్లాస్ ల నిర్వహణ
12.30 తర్వాత MDM వడ్డించడం
SSC పరీక్షలు నిర్వహించబడే పాఠశాలల్లో
కరికులం క్లాస్ లు మధ్యాహ్నం
1.00 నుండి 5.00 వరకు నిర్వహణ
1.00 కి ముందు MDM వడ్డించి
ఆతర్వాత క్లాస్ లు నిర్వహించాలి
Half day schools timings proceedings click here
Halfday schools timings clarification given by DSE hyd RC No.54/Genl/2025, dt.15.03.2025 click here
No comments:
Post a Comment